Tuesday, September 1, 2026

ప్రపంచంలో మొదటి పోలీగ్లాటిజం పుస్తకం విడుదల

పేరుకే యువరాజు నిజానికి ఆయన రారాజు


మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చిన్నం యువరాజు గారు



అంతర్జాతీయ విద్యాప్రమాణాలని వ్యవహారదక్షతని తనలో నింపుకుని వెలుగుతూ నావంటి అనేక చిరుదీపాలని వెలిగిస్తున్న విద్యాజ్యోతి. అని బహుభాషాకోవిదుడు మాతృభాషాసేవశిరోమణి బిరుదాంకితుడు పూలబాల అన్నారు.

ఆగస్టు 28వ తారీఖున తిరుపతి మల్లారెడ్డి యునివేర్సిటి కేంపస్ లో " ప్రపంచంలో మొదటి పోలీగ్లాటిజం పుస్తకాన్ని తన స్వహస్తాలతో విడుదల చేశారు. "పోలీగ్లాటిజం లెవెల్ వన్ " అనే పుస్తకాన్ని ఆయన ఎడిటట్ చేయడమే కాక ముందుమాటరాసి విడుదలకు ప్రోత్సహించి తనచేతులమీదుగా విడుదల చేశారు.

మల్లారెడ్డి విశ్వవిద్యాలయం కిక్కిరిసిన ఆడిటోరియం లోపుస్తకం విడుదల తరువాత వేల విద్యార్థులు కరతాళ ధ్వనులమధ్య డాక్టర్ యువరాజుగారు చేసిన ప్రసంగం బహుబాషాలకు జీవం పొసేలా విద్యార్థులకు ప్రోత్సాహంగా ఆచార్యులకు స్ఫూర్తిదాయకంగా ఉంది.

విజ్ఞాన శిఖరం పై విరాజమానమై విలసిల్లుతున్న యువరాజు గారి మనసు లో భాషలకు ఇంత చోటుండడం గొప్పవిషయం అని అందులో మాతృభాషకు చోటుండడం మరుపురాని అనుభూతిని పూలబాల తెలియజేసారు.

ABN Andhrajyothi - Poolabala

ABN Andhrajyothi - Poolabala

Polyglotism is not just a daily word but a daily act to Poolabala.  His day begins with polyglotism and ends with Polyglotism.  Poolabala is not just the  man behind the word polyglotism but also the spread of Polyglotism. He has been visiting  government and private schools both in rural and urbans  teaching foreign languages for free  . He has been teaching the six foreign languages - French - German - Spanish - Italian - English - Japanese to the school students absolutely free of cost. but why? 

He organized three day work shops 

His teaching was so effective that it can be seen in the performance of the students. Students are able to learn Japanese alphabet in just 40 minutes to one hour. The videos substantiate the fact. The students present all the basics like a song maintaining the rhythm and birthday songs melody in them. They do conversations and comedy on French and German. 

Poolabala presented little polyglots in All India Radio

In 2025 20 school children have participated in this polyglotism program. Most of them are very young primary school children. This program is still played on the air occasionally

Poolabala presented his little polyglots on Doordarshan

On 21 April 2026 - Polyglotism line in program was telecast in which Poolabala has brought 8 school children to the studio at Vijayawada. It was a live program on six foreign languages. It was also a line in program. That means spectators ask questions and they children should respond. The children responded well . They are children it is a global level talent.

Crazy man with Eazy Foreign languages

Poolabala has founded Eazy Foreign Languages in 2010 in Vijayawada. Today his name is synonymous with polyglotism. He is still promoting the multilingualism by traveling all over the state. But why? ( ABN Andhrajyothi writes clearly about Poolabala's goal)





Wednesday, April 29, 2026

The Indian who wrote more books in Foreign languages

 Poolabala wrote most books in Foreign languages. He has written books to learn foreign languages such as French, German, Spanish, Italian, English and Japanese.   You might wonder that it is a Telugu man who wrote 36 books in 6 different foreign languages. His books are published by Deepthi publishers, a famous publishers  in Andhra Pradesh. Poolabala's books are available in major book stores. They are all books for beginners. As EFL ( on behalf of his institution)  he has published many books and released them officially. 




Poolabala has written novels and poetry in French and novel in German. short stories in Japanese. Some books are printed but not released. Some books like Spanish History written in Spanish , French idioms ( written in French and English)  and Italiano per bambini ( Italian and English) remain unpublished. 

Saturday, February 21, 2026

పేరు పాపారావు - మనసు మల్లెపూవు

తెలుగుపై మల్లెల్ల జల్లు కురిపించే కుర్రోడు.

తల్లి దండ్రుల కల ఎలా ఉంటుంది అంటే ?



స్కూల్ నుంచి  తెలుగు ఊసెత్తడానికి వీల్లేదు. తెలుగు పుస్తకాలు అందునా  కవితలు పద్యాలు  చదవడానికి వీల్లేదు. అందరూ సాంకేతిక విద్య నేర్చుకుని  వి దేశాలకు వెళ్ళిపోవాలి . ఇదే తల్లిదండ్రుల కల 

మీరు ఎప్పుడైనా విదేశాలకు వీసా వచ్చాక   అచ్చతెలుగు నేర్చుకుంటున్న తెలుగు వారిని  చూసారా ?   తెలుగు ని నిజంగా ప్రేమించేవారు ఉంటారో  తెలుసుకోవాలంటే  పాపారావు గారి గురించి తెలుసుకోవాలి.  

అతడు నేర్చుకునేది ఇంగ్లిష్  భాష ఒక్కటే కాదు , భావ వ్యక్తీకరణ శైలి కూడా ( స్పీకింగ్ స్టైల్ ) దీనినే  ఏక్సెంట్ అంటారు . అంటే ఇంగ్లిష్ వారిలా మాట్లాడడం. అందుకు  ఇంగ్లీష్ శబ్దాలు, (సౌండ్స్)  పదాల ఉచ్చారణ ( ప్రొనన్ సియేషన్ )  తో తల ములకలుగా  ఉండే శిక్షణ పొందుతున్నాడు.

అయినా తన టీచర్ పూలబాల రాసిన తెలుగు గ్రంధం చదవడం పై సమయం వెచ్చిస్తూ , పూలబాల అద్భుత సందేశం పంపాడు. 

తెలుగు భాషని వాడుకోడమే తప్ప నిజంగా ప్రేమించేవారు చాలా అరుదు. తెలుగు ఊసెత్తితే  చిట్లించి ఇంగ్లీష్ గొప్పలు చెప్పే ఈ రోజుల్లో   ఆంగ్లం నేర్చు కుంటున్నా   తెలుగుపైనే ప్రేమ కురిపిస్తున్న విద్యార్థి పాపారావు. 

ఇలాటి విద్యార్థి దొరకడం దొరకడం నా అదృష్టం  మన అదృష్టం అన్నారు  అచ్చ తెలుగులో  భారతవర్ష 1265 పేజీల అతిపెద్ద గ్రంధం రాసిన  పూలబాల. 


Friday, February 20, 2026

మాస్టర్ ఆఫ్ ఎ నోబుల్ మిషన్ - పూలబాల

 మాస్టర్ ఆఫ్ ఎ నోబుల్ మిషన్ - పూలబాల

ఒంగోలు బి. వి. ఎస్ . ఇంజనీరింగ్ కళాశాలలో
గ్లోబల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్
విదేశీభాషల వెనుక గొప్ప లక్ష్యం ? ఏంటది ?

ఫిబ్రవరి 18న పాలిగ్లాట్ పూలబాల BVS ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. విదేశీ భాషల ఆవశ్యకత పెరుగుతున్న నేపథ్యంలో తమ విద్యార్థులకు గ్లోబల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలపై ఇంగ్లీష్ మరియు విదేశీభాషలలో శిక్షణ ఇవ్వడానికి ఒంగోలు కి చెందిన BVS ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఒక పరిచయ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రముఖ విదేశీభాషల నిపుణుడు బహుళ గ్రంథకర్త పూలబాలను ఆహ్వానించారు.



ఈ సెషన్‌ను BVS ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రతాప్ కుమార్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ కోటిరెడ్డి, ఒంగోలు కి చెందిన ప్రముఖ యోగాచార్యులు బాలు ప్రారంభించారు. ఈ సెషన్ లో ఇంగ్లీష్ మరియు విదేశీ భాషలపై అవగాహన కలిగిస్తూ ఎలా పట్టుసాధించాలో వివరించారు.


ఇంగ్లిష్ సహజంగా ఎలా మాట్లాడాలో వివరిస్తూ ఫొనెటిక్స్ ను పరిచయం చేసి శిక్షణ ఇచ్చారు.
విజయవాడ వాసి పూలబాల , ఢిల్లీ హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ గా బ్రాడ్ కాస్టర్ గా పనిచేసిన తన అనుభావాన్ని విద్యార్థులకోసం ఉపయోగించడం ఆనందంగా ఉందని అన్నారు.

స్పెల్లింగ్ , ప్రొనన్సియేషన్, ఇంటోనేషన్ , వాయిస్ మాడ్యులేషన్, ఏక్సన్ట్ వంటి అనేక విషయాలను తాను రచించిన "డైనమిక్స్ అఫ్ ఇంగ్లీష్ స్పీచ్" అనే పుస్తకాన్ని ప్రొజెక్టర్ పై చూపిస్తూ విద్యార్థులకు శిక్షణను ఇచ్చారు. ఉదయం ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో నాలుగు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు. శిక్షణ అనంతరం కాలేజీ యాజమాన్యానికి "డైనమిక్స్ అఫ్ ఇంగ్లీష్ స్పీచ్" అనే పుస్తకాన్ని అందజేసారు.



ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్ మరియు జపనీస్, భాషల పై 3 రోజుల వర్క్‌షాప్ కోసం ఇది ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మాత్రమే అని విజయవాడ నుంచి ఒంగోలు వచ్చిన పూలబాల మళ్లీ ఒంగోలు రావలసి ఉందని అన్నారు. బి వి ఎస్ కాలేజీ యాజమాన్యం వారి గౌరవ మర్యాదలు విద్యార్థులలో ప్రతిబింబిస్తున్నాయి అని అన్నారు
నన్ను కాలేజీ వారికీ ఇతర స్కూల్స్ కి పరిచయం చేసిన ప్రముఖ యోగాచార్యులు బాలు గారి ధన్యవాదాలు తెలియజేసారు. కేవలం సేవా భావంతో రెండు దశాబ్దాలుగా కొనసాగిస్తున్న పూలబాల బాషలు లేక సంస్కృతికి , సంస్కృతి ధర్మం దేశభక్తి విద్యతో పాటు కాక మాతృ భాషతో పాటు వస్తాయని మాతృ బాషా లేనిదే మనకు మనుగడలేదని. విదేశీ భాషలు బోధించిన పిదప మాతృబాష ను నేటి తరం విద్యార్థుల గుండెల్లో నాటడమే తన లక్ష్యమని తన లక్ష్యాన్ని తెలియజేసారు. మాస్టర్ ఆఫ్ ఎ నోబుల్ మిషన్ పూలబాల ఒక గొప్ప లక్ష్యం తో నేటి తరానికి సేవచేస్తున్నారు

Sunday, February 8, 2026

Indian Sonneteer Review

Indian Sonneteer is a collection of 200 sonnets written by Polyglot Poolabala on diverse themes with rich imagery,  that reflects the Indian emotions. Following the rules of English Sonnet Rhyme scheme Poolabala wrote 200 sonnets on themes such as Desire, Death, Dreams, Love, Lust, Philosophy .  They are mines of poetry admired by connoisseurs. The 200 poems are divided into 20 sections according to their themes, with 10 poems in each section.



His themes inculde  mysteries behind the forts such as Kumbhalgarh Fort, Vizianagaram Fort, Red Fort Temple such as Konark and Bruhadeeswara. Poolabala unearths many historical battles and facts behind the construction of forts buried in the history- Kalinga battle,  the Battle of Padmanabham.


Night Songs, Harp Strings,, colours of Earth, Freedom, Murmuring palms , Cherry Blossoms, Wild thoughts are differents sections which depict defferent emotions in which  Grave yard poetry is melancholy 
            
Indian sonneteer is a beautiful English poetic masterpiece adorned with 200 precious  resplendent gems , richly crafted jewels shining in 20 different hues will transport the readers to different world. 

Monday, February 2, 2026

Mahakavi in the hands of Palnadu S.P.

Palnadu police superintendent said that " Maha Kavi defines Urban Naxalism, shows the real face of Revolution in a high voltage Telugu poetry meant for gen Z. "



The foreword tells the story of Urban Naxalism Starting with revolutionary poetry - Virasam (Revolutionary Writers' Association), Then about establishing the People's War Group.  The foreword says that the urban naxals are the forest naxal leaders who were sending their children to America but inciting innocent people to go into the forests – This is what urban Naxals have been doing for generations. says Poolabala the polyglot poet who wrote 50 verses in this Telugu poetry book Mahakavi.


Naxalism began in 1967 with an armed peasant revolt led by communist leaders against local landlords and the government in the Naxalbari village of West Bengal. Inspired by the teachings of Mao Zedong, this movement attempted to overthrow the state through a "people's war."

Varavara Rao, who wrote revolutionary works, is a Maoist leader with Maoist connections who was arrested in 2018 under the UAPA Act in the Koregaon case. K.G. Satyamurthy, the founder of the CPI People's War Party, encouraged revolutionary movements and wrote poems, which Varavara Rao published in his magazine. Influenced by the Naxalbari movement, Satyamurthy, along with K. Seetharamaiah, founded the People's War Group in 1968. Revolution is a tool to overthrow the government. Rebellion against injustice and public interest are just a facade.

Revolution is not about weapons or forests. It is a revolution only as long as there is a pen in hand. It is a revolution only as long as the person is among the people. When a gun falls into a man's hands, and he abandons the people to hide in the forest behind the trees, the revolution dies.

The true revolution is the Polish revolution. Lech Wałęsa, the electrician who became a politician, was the first democratically elected president of Poland. His leadership played a crucial role in ending communist rule.

The true revolution is the Polish revolution. A revolution that didn't involve taking up arms or fleeing into the forests, but instead garnered popular support and achieved victory through elections. A true people's revolution.


ప్రపంచంలో మొదటి పోలీగ్లాటిజం పుస్తకం విడుదల

పేరుకే యువరాజు నిజానికి ఆయన రారాజు మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చిన్నం యువరాజు గారు అంతర్జాతీయ విద్యాప్రమాణాలన...